నరకంలోకి వెళ్ళే మొదటి ముగ్గురు వ్యక్తులు

సహీ ముస్లిం, 20 వ పుస్తకంలో, హదీస్ నంబర్ – 4688 లో ఈ విషయం నమోదు చేయబడి ఉంది.
ప్రవక్త(స) అనుచరులలో ఒకరైన అబూహురైరా గారు ప్రవక్త(స) నుండీ ఈ విషయం విన్నట్లుగా బలమైన ఆధారాలతో రికార్డ్ చేయబడింది.

అంతిమ దినం నాడు అందరికంటే ముందుగా నరకంలోకి ప్రవేశపెట్టబడేది ముగ్గురు ముస్లింలను. వారు –

  1. ఇస్లాం తరుపున యుద్ధం చేస్తూ వీరమరణం(షహీద్) పొందిన యోధుడు.
  2. అనేక దానధర్మాలు చేసిన ధనవంతుడు.
    3.ఖురాన్ ను ఔపోసనపట్టిన పండితుడు/స్కాలర్.
Continue reading “నరకంలోకి వెళ్ళే మొదటి ముగ్గురు వ్యక్తులు”